T20 World Cup Tournament : భారత సెమీస్ ఆశలు సజీవం బంగ్లాదేశ్ పై గెలుపు..!!

T20 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ వన్ లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.మధ్యలో వర్షం పడటంతో నాలుగు ఓవర్ లు తగ్గించి డక్ వర్త్ లూయిస్ ప్రకారం 151 లక్ష్యాన్ని చేదించటంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు.

 India's Semis Hopes Are Alive With A Win Over Bangladesh, T20wc 2022, India Vs B-TeluguStop.com

దీంతో 145 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో ఓటమి చెందారు.ప్రారంభంలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన భారత్ 185 లక్ష్యాన్ని… బంగ్లాదేశ్ కి నిర్దేశించింది.

అయితే లక్ష్యసాధనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు వర్షం పడకు ముందు అద్భుత రీతిలో రాణించారు.వర్షం పడిన తర్వాత… పరిస్థితులు మారటంతో ఒత్తిడికి లోనై.ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయారు.మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.

విజయం రెండు టీంల మధ్య దోబుచులాటడింది.చివర ఆఖరికి విజయం భారత్ నీ వరించింది.

బంగ్లాదేశ్ పై గెలుపుతో గ్రూపు వన్ లో ఆరు పాయింట్లతో టాప్ ప్లేసులో ఇండియా నిలిచింది.దీంతో భారత్ సెమిస్ ఆశలు సజీవంగా నిలిచాయి.

 ఒత్తిడిలో కూడా భారత్ బౌలర్ లు అద్భుతంగా రాణించారు.ఆర్షదీప్ సింగ్ బంగ్లా ఆటగాలను ఒత్తిడిలో నేట్టేటట్లు వేసిన బంతులు మ్యాచ్ మొత్తానికి హైలైట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube