ఏపీలో భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

ఏపీలో నేటి నుంచి భూముల మార్కెట్ ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు పెరగనున్నాయి.కొన్ని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మాత్రమే ధరల సవరణ ఉండనుంది.

 Increase In Land Market Prices, Registration Fees In Ap-TeluguStop.com

చాలా ప్రాంతాల్లో 29 నుంచి 31 శాతం మేర రేట్లను పెంచింది ప్రభుత్వం.ఈ క్రమంలో పెరిగిన ధరల ప్రకారమే ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పంచాయతీల వారీగా ఛార్జీల పెంపు కొనసాగుతుంది.ఈ మేరకు చదరపు గజాల ప్రాతిపదికన రేట్ల పెంపు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube