కాకినాడ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం

కాకినాడ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం వ్యక్తం చేశారు.సమావేశం నిర్వహించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.

 In Kakinada Zp Meeting, Mlc Thota Triumtulu Is Impatient-TeluguStop.com

చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు.

ప్రజా సమస్యలపై చర్చ కోసం ఎదురు చూస్తున్నానని తోట త్రిమూర్తులు వెల్లడించారు.

ఈ క్రమంలో సమావేశం నిర్వహించే విధానం బాలేదంటూ జిల్లా పరిషత్ సమావేశం నుంచి వెళ్లిపోయారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube