పార్లమెంట్ లో ప్రతిపక్షాల కీలక సమావేశం..!!

ఢిల్లీ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు కీలక సమావేశం ఏర్పాటు కానుంది.రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఈ భేటీ జరగనుంది.

 Important Meeting Of Opposition In Parliament..!!-TeluguStop.com

ఇందులో ప్రధానంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు అంశంతో పాటు అదానీ వ్యవహారంపై చర్చించనున్నారని తెలుస్తోంది.అనంతరం ఉభయసభల కాంగ్రెస్ ఎంపీలు సమావేశం కానున్నారు.

మరోవైపు అదాని హిండెన్ బర్గ్ అంశంపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube