ఢిల్లీ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు కీలక సమావేశం ఏర్పాటు కానుంది.రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఈ భేటీ జరగనుంది.
ఇందులో ప్రధానంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు అంశంతో పాటు అదానీ వ్యవహారంపై చర్చించనున్నారని తెలుస్తోంది.అనంతరం ఉభయసభల కాంగ్రెస్ ఎంపీలు సమావేశం కానున్నారు.
మరోవైపు అదాని హిండెన్ బర్గ్ అంశంపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.