నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి,ప్రజలకే లాభం:రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకి,ప్రజలకే లాభమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు.

 If I Am Given A Ministerial Post It Will Benefit The Party And The People Rajago-TeluguStop.com

‘నిద్రాహారాలు మాని భువనగిరి ఎంపీ సీటును గెలిపించాను.2018లో నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీజేపీకి,ఆ తర్వాత బీజేపీ నుంచి బరిలో ఉంటే కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు.2023 లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బీజేపీకి డిపాజిట్ దక్కలేదని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube