ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఊరట

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఊరట లభించింది.ఈ మేరకు శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

 Ias Srilakshmi Gets Relief In Omc Case-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మీ విధులు నిర్వహిస్తున్నారు.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్నఅభియోగాలను హైకోర్టు కొట్టివేసింది.2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు.ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాదిపాటు శ్రీలక్ష్మి జైలులోనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube