ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,05,00,000 విరాళం అందజేశారు.కరోనా నివారణకు సీఎం జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు.అనంతరం విరాళానికి సంబంధించిన డీడీని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కు జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆర్.వీరమణి, జెమ్ గ్రానైట్స్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు