విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఇంటిపై విరిగిపడ్డ కొండ చర్యలు

విరిగిపడ్డ కొండ చరియలు. విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఇంటిపై విరిగిపడ్డ కొండ చర్యలు.

తీవ్ర గాయాలైన ఒక వ్యక్తి.గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలే కారణం.

సంఘటనా స్థలం పరిశీలించిన సిపిఎం నాయకులు.కొండ చరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు