మన్యం జిల్లా కొఠియా గ్రామాల్లో హై టెన్షన్

మన్యం జిల్లా కొఠియా గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కేంద్రమంత్రి ధర్మేంద్ర కామెంట్స్ పై కొఠియా ప్రాంత వాసులు ఆందోళనలు చేస్తున్నారు.

కొఠియా గ్రామాలు ఒడిశావే అంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాము ఆంధ్రాలోనే ఉంటామని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఆంధ్రా ముద్దు - ఒడిశా వద్దు అంటూ నినాదాలు చేస్తున్న గ్రామస్తులు ఒడిశా సంక్షేమ పథకాలు వదులుకునేందుకు సిద్ధమని తెలిపారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు