నామినేటెడ్ ఎమ్మెల్సీల పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

నామినేటెడ్ ఎమ్మెల్సీలు దాసోజు, సత్యనారాయణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించడంపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Hearing On The Petition Of Nominated Mlcs In Ts High Court-TeluguStop.com

ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆపడానికి వీలు లేదని శ్రవణ్, సత్యనారాయణ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.మరోవైపు ఆర్టికల్ 361 ప్రకారం పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరపు కౌన్సిల్ తెలిపింది.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube