అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ

అమరావతి: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ.తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామ సభలో ప్రభుత్వానికి చుక్కెదురు.

 Govt To Hold Public Opinion For Formation Of Amaravati Municipality Details, Pub-TeluguStop.com

లింగాయపాలెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన అధికారులు.మున్సిపాలిటీ చేయడానికి అభ్యంతరాలు తెలిపిన లింగయ్యపాలెం గ్రామస్తులు.

మున్సిపాలిటీకి వ్యతిరేకంగా 78 మంది రైతులు.మున్సిపాలిటీ అనుకూలంగా ఒక రైతు.గ్రామ సభలో పలు అభ్యంతరాలతో పాటు తమకు ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి చర్యలకు మేము సూసైడ్ చేసుకుంటామంటూ తెలిపిన కొండే పాటి అనిల్ అనే రైతు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube