విశాఖకు కార్యాలయాల తరలించవద్దన్న హైకోర్టు స్టేటస్ కో పై ప్రభుత్వం పిటిషన్..!

విశాఖపట్నంకు కార్యాలయాల తరలించవద్దన్న ఏపీ హైకోర్టు స్టేటస్ కోను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.

 Government Petition On Status Quo Of High Court Not To Move Offices To Visakha..-TeluguStop.com

అలాగే రిట్ పిటిషన్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని ప్రభుత్వం కోర్టు ముందు మెన్షన్ చేసింది.అయితే అంత అత్యవసరం ఏముందని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజే ప్రశ్నించారు.

హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్ తో పాటు ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.అయితే ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube