తిరుమల లో బంగారు రథోత్సవం...

వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi )సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిదిలో బంగారు రథోత్సవం జరుగుతుంది.తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది.

టీటీడీ( TTD ) ఎన్ని ఏర్పాట్లు చేసినా.భక్తుల ఊహించని స్థాయిలో తిరుమల కొండకు వెళ్లారు.

‌ బంగారు రథోత్సవం ఊరేగింపు ప్రారంభం అయ్యింది.

జగన్ భయపడుతున్నారా ? బెంగళూరుకు ? మకాం  అందుకేనా ?
Advertisement

తాజా వార్తలు