బెంగళూరు ఎయిర్‎పోర్టులో బంగారం పట్టివేత

బెంగళూరు ఎయిర్‎పోర్టులో బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఓ ప్రయాణికుడు చెప్పుల అడుగుభాగంలో పెట్టి రవాణా చేస్తున్న బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన బంగారం సుమారు 1.2 కేజీలున్నట్లు తెలుస్తోంది.కాగా బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు గోల్డ్ ను అక్రమంగా తీసుకువెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు