MLA Krishnamohan Reddy : గద్వాల మరోసారి భగ్గుమన్న అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు

గద్వాల మరోసారి భగ్గుమన్న అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు.బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి వర్సెస్ జడ్పీ ఛైర్ పర్సన్ సరితా.

 Gadwal Once Again Is A Class War Between The Leaders Of The Ruling Party , Gadw-TeluguStop.com

ఎమ్మెల్యే రాకముందే గురుకుల పాఠశాల ను ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్.నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని అధికారుల పై ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి.

అక్కడే వున్న ఓ అధికారి గల్లా పట్టుకొని అధికారి పై సీరియస్ అయినా ఎమ్మెల్యే వ్యవహారంతో షాక్ గురైన అధికారులు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube