సరదా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది: రిజర్వాయర్ లో యువకుడు గల్లంతు

ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం .గొలుగొండ మండలం జోగంపేట గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు నిన్న ఉదయం నుంచి సరదాగా మద్యం సేవిస్తూ గడిపారు.

 Fun Sacrifices A Full Life: A Young Man Drowns In A Reservoir-TeluguStop.com

సరదా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.సాయంత్రం తాండవ రిజర్వాయర్ మధ్యలో ఉన్న కొండపై ఇంకా మరింత తాగుదామని వెళ్లారు.

అయితే తిరిగి వచ్చే సమయంలో బోటు తిరగబడి బల్లంకి చిన్న అనే వ్యక్తి గల్లంతయ్యారు మిగిలిన నలుగురు వ్యక్తులను రిజర్వాయర్లలో చేపలు పడుతున్న సత్తిబాబు అనే జాలరి గమనించి నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు .అయితే ప్రమాదవశాత్తు జరిగిందా మరి ఏ విధంగా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు ఇప్పటికే బోటును గుర్తించారు మృతదేహం ఇంకా కానరాలేదు.గోల్కొండ ఎస్సై ధనంజయ నాయుడు స్వయంగాను,గజ ఇతగాళ్ళు తోను స్థానిక జలరీలతోను వెతుకుతున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube