5 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

5 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ లో .మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు.

 Former Vice President Venkaiah Naidu At The 5th World Telugu Writers Conference-TeluguStop.com

ప్రాథమిక విద్య.మాతృబాష లో వుండి తీరాలి… ఇది తప్పని సరి పరిపాలన భాషమాతృ భాష వుండాలి న్యాయవ్యవస్థ లో తీర్పులు తెలుగులో వుండాలి ఉన్నత సాంకేతిక విద్య ను మాతృబాష లోకి తేవాలి ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబ సభ్యుల తో మాతృబాష లో మట్లడాలి ఇతర దేశాల వారు మన బాషా గురించి మాట్లాడుతున్నారు పత్రికలు, ప్రసార మాధ్యమాలు వున్నాయి ఇవి రాక ముందు ప్రజల్లో ఆలోచనలు పెంచేవి రచనలు.

శ్వాస, భాష రెండు మనకు ఎంతో ముఖ్యం శ్వాస, భాష రెండు అగకూడదు భాష కళ్ళు లాంటిది…ఇంగ్లీష్ కళ్లద్దాలు లాంటిది కళ్ళు వుంటేనే కళ్లద్దాలు ఉపయోగపడతాయి 11 వ శతాబ్దం నుండి తెలుగు సాంస్కృతిక సంపద వెళ్లి విరిసింది నూతన సాహిత్య సృష్టితోపాటు పూర్వ సాహిత్యం రక్షణ కూడా రచయితల బాధ్యత నేను ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల పాటలు వింటాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పూర్వపు రాష్ట్రపతి, ప్రధాని, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మాతృభాషలోనే చదువుకున్నారు ఇంత కన్నా ఉన్నత స్థానం వుంటుందా సమాజానికి మేలు చేకూర్చే దే ఉత్తమ సాహిత్యం…సామాజిక స్పృహ తో సాహిత్యం వుండాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube