నేటి సరఫరా పునరుద్ధరించాలని కోరిన మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో గల ఎంపీడీఓ అధికారి కార్యాలయం వెనుకాల గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో కి నీటి సరఫర గత కొద్దీ రోజుల నుండి రావడం నిలిచిపోగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav ) ట్యాంక్ లోకి నీటిని ఎందుకు ఎక్కించడం లేదని మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు .

ఇట్టి విషయం పై మిషన్ భగీరథ ఈఈ ని డి ఈ ని మాజీ ఎంపీటీసీ ప్రశ్నించారు .

ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశములో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్( MPP Pilli Renuka Kishan Yadav ) కూడా మండలం లో పూర్తిస్థాయిలో ఇట్టి పనులు పూర్తి చేశారా అని ఎంపీపీ గుర్తు చేసిన మాటలను సదరు అధికారుల దృష్టికి మాజీ ఎంపీటీసీ తీసుకెళ్లారు .నీటి సరఫర పునరుద్దరించాలని అట్టి అధికారులను ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

Latest Rajanna Sircilla News