నిజామాబాద్ జిల్లాలో మళ్లీ ఫ్లెక్సీ కలకలం చెలరేగింది.అధికార పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.
నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.కాగా తాజాగా పసుపు బోర్డు ఎక్కడ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.