ఖమ్మంలొ 8 ఏళ్ల కొడుకుతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది,ఖమ్మంలొ 8 ఏళ్ల కొడుకుతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రెమిడిచర్లలో ఈ ఘటన జరిగింది సంఘటనపై స్థానికులు ప్రచారం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 Father Committed Suicide After Being Hit By A Train With His 8-year-old Son In K-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube