పద్మనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న లారీ

పద్మనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.బైకును ఢీకొన్న లారీ.

 Fatal Road Accident At Padmanagar. A Lorry That Collided With A Bike ,road Accid-TeluguStop.com

వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎక్సెల్ వాహనంపై సిరిసిల్ల వైపు వెళ్తున్న అంకుషా పూర్ కు చెందిన రేగుల రాములును వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టింది.కింద పడిపోగా తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతోఅక్కడికక్కడే మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube