తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: వైసీపీ ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు అన్నారు.ఇది సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా చేసిన కుట్రని తెలిపారు.

 False Allegations Are Being Made: Ycp Mp Magunta-TeluguStop.com

కుట్రలో భాగంగానే ఛార్జ్ షీట్ లో తమ పేర్లు చేర్చారని పేర్కొన్నారు.తనకు, తన కుమారుడికి సౌత్ గ్రూప్ లో ఎలాంటి షేర్లు లేవని చెప్పారు.

వ్యాపారవేత్త అమిత్ అరోరాతో తాను కానీ,తన కుమారుడు కానీ ఎప్పుడు మాట్లాడలేదని తెలిపారు.తప్పుడు ఆరోపణలపై గతంలో కూడా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు.

త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ వివరిస్తానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube