కృష్ణా జిల్లా: మాజీ ఎంపీ మాగంటి బాబు కామెంట్స్.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి చిత్త శుద్ధి ఉందా లేదా.ఇలాంటి అరాచక పరిపాలనను ప్రజలు అరికట్టాలి.150 సీట్లు శాసన సభ్యులు చేతులు ఎత్తి దండాలు పెడుతున్నారు ఈ ఇద్దరి వల్ల వైఎస్సార్ పార్టీ కుప్పకూలిపోతుంది.
నిన్న నందమూరి తారక రత్న అంత్యక్రియలు జరుతుండగా గన్నవరంలో ఇలా జరగడం చాలా బాధాకరం.వైఎస్సార్ వాళ్ళు ఇంత దిగజారే పనులు చేస్తే అంత తెలుగుదేశం పార్టీకి మంచి రోజులే.







