ప.గో.జిల్లా: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు.వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పిన ఎంపీ.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానన్న కోటగిరి.
వీరవాసరంలో వెలమ సంఘం సన్మాన కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ వెల్లడి.
తనను క్షమించాలని, కుటుంబానికి దూరం అవుతుండడం వల్లే పదవులకు దూరం అన్న కోటగిరి.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్మన్ గంటా పద్మశ్రీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.