బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం అందజేత..

రాజన్న సిరిసిల్ల జిల్లా: బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం కార్ ఓనర్స్ యూనియన్ సభ్యులు అందజేశారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందగా శనివారం ఎల్లారెడ్డిపేట మండల కార్ ఓనర్స్ యూనియన్ సభ్యులు 5 వేల ఆర్థిక సహాయాన్ని బాబు భార్యకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వంగ శ్రీకాంత్ రెడ్డి, కొర్రి అశోక్, అరుణ్, అజయ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News