Viksit Bharat Messages : విక్షిత్ భారత్ మెసేజ్‎లు నిలిపివేయాలి..కేంద్రానికి ఈసీ ఆదేశాలు

కేంద్రానికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.వాట్సాప్ వేదికగా పంపిస్తున్న విక్షిత్ భారత్ మెసేజ్( Viksit Bharat messages ) లను వెంటనే నిలిపివేయాలని సూచించింది.

 Election Commission Tells Government To Stop Sending Viksit Bharat Messages On-TeluguStop.com

ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులో ఉన్న నేపథ్యంలో విక్షిత్ భారత్ మెసేజ్‎లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర సమాచార శాఖను ఈసీ( Election Commission ) ఆదేశించింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కూడా వికసిత భారత్ మెసేజ్‎లు వస్తున్నాయంటూ ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి.దీంతో ఈసీ మెసేజ్‎లను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube