ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.కుంభకోణంలో అరెస్ట్ అయిన మాగుంట రాఘవకు బెయిల్ రావడంపై ఈడీ సుప్రీంకు వెళ్లింది.

 Ed To Supreme Court In Delhi Liquor Scam Case..!-TeluguStop.com

అయితే మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

కాగా ఈ పిటిషన్ ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అంగీకరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube