బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు ఈడీ సమన్లు

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 6వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

 Ed Summons To Bollywood Hero Ranbir Kapoor-TeluguStop.com

కాగా మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా హీరో రణదీప్ కు ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారని సమాచారం.అయితే ఈ కేసులో పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ఈడీ స్కానర్ లో ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో యుఏఈలో జరిగిన మహదేవ్ యాప్ ప్రమోటర్ వివాహానికి, సక్సెస్ పార్టీకి ప్రముఖులు హాజరైన నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube