తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా విజువల్స్ వివాదం

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కలకలం ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.శ్రీవారి ఆలయంపై డ్రోన్ తో వీడియోలు తీసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

 Drone Camera Visuals On Tirumala Srivari Temple Controversy-TeluguStop.com

ఈ నేపథ్యంలో డ్రోన్ వీడియోల వివాదంపై టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు డ్రోన్ ద్వారా వీడియో తీసారా లేదా త్రీడీ మార్ఫింగ్ చేశారా అన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

శ్రీవారి ఆలయంపైన విమానాలు, డ్రోన్ లు తిరగడానికి ఆగమ శాస్త్రాలు అంగీకరించవని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube