అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.?: అచ్చెన్నాయుడు

ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతారా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు( TDP Atchannaidu ) ప్రశ్నించారు.పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు ఇసుక దందాను బయటపెట్టినందుకే టీడీపీ నేత సాయిపై కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

 Do You Attack If You Question Corruption?: Achchennaidu,tdp Atchannaidu ,tdp,ycp-TeluguStop.com

ఈ నేపథ్యంలో టీడీపీ నేత కంచేటి సాయి( TDP Kancheti Sai )కి భద్రత కల్పించాలని కోరారు.వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube