నంద్యాల జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి.చల్లా రామకృష్ణా రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఘర్షణ చెలరేగింది.
బావ చల్లా విజ్ఞేశ్వర్ రెడ్డి, మరదలు చల్లా శ్రీలక్ష్మీ మధ్య వాగ్వివాదం జరుగుతోంది.ఈ క్రమంలోనే చల్లా శ్రీలక్ష్మీపై కుటుంబ సభ్యులు దాడి చేశారని తెలుస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య రాజకీయ, ఆస్తి తగదాలు ఉన్నట్లు సమాచారం.