యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని( Yadadri Bhuvanagiri District ) ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ( Sri Lakshmi Narasimha Swamy ) దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

 Devotees Who Flocked To Yadadri 3 Hours For The Darshan Details, Darshan Of Swam-TeluguStop.com

దీంతో స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా ఉన్నాయి.

మరోవైపు కొండపై ఉన్న పెయిడ్ పార్కింగ్ కార్లతో నిండిపోయింది.ఈ నేపథ్యంలో కొండపైకి పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారులు వాహనాలకు అనుమతిని ఇస్తున్నారు.అలాగే భక్తులకు( Devotees ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube