బోయినిపల్లి మండలంలో ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం పలు గ్రామాల్లో దుర్గాదేవి మండపాల్లో చండి యాగాలు, ప్రత్యేక పూజలు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొదురుపాక, విలాసాగరులో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు .

విలసాగర్( Vilasagar ) లో వేద పండితులతో చండి యాగం నిర్వహించారు.

కొదురుపాక లో కుంకుమ పూజలు నిర్వహించారు.కొదురుపాక లో నాగుల రాజు పది వేల రూపాయల ను దుర్గ దేవి ఉత్సవ కమిటీకి అందజేశారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News