చంద్రబాబు బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.అన్ని రంగాల్లో బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత కల్పించారని చెప్పారు.
పవన్ కల్యాణ్ ను బలి చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.నవరత్నాలను అడ్డుకునే వారు క్యాన్సర్ తో బాధపడతారని తెలిపారు.
జగన్ – షర్మిల మధ్య విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.షర్మిల – జగన్ మధ్య ఎవరూ చిచ్చు పెట్టలేరని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేశారు.