ఢిల్లీ ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

ఢిల్లీలో ఇండిగో విమానానికి తప్పుతున్న ప్రమాదం, ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లనున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విమానం టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్ లో మంటలు చెలరేగాయి అయినప్పటికీ విమానాన్ని సురక్షితంగా పైలెట్లు ల్యాండ్ చేశారు.

ప్రమాదం కారణంగా విమానాల్లో ఉన్న 177 మంది ప్రయాణికులు ఆందోళన చెందినప్పటికీ.ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 177 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా తిరిగి రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

కాగా ఘటనపై దర్యాప్తు చేయాలని డీజీసీఏ ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు