అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.లిక్కర్ స్కాం మనీలాండరింగ్( Liquor Scam Money Laundering ) కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 Delhi High Court Hearing On Arvind Kejriwal's Petition, Arvind Kejriwal, Delhi H-TeluguStop.com

ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.మరోవైపు జైలులో కేజ్రీవాల్ కు నిద్రలేదని ఆప్ నేతలు చెబుతున్నారు.

కేజ్రీవాల్ నీరసంగా ఉన్నారంటున్న ఆప్ నేతలు నాలుగున్నర కేజీల బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు.

రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో అనారోగ్యంగా ఉన్నారని ఆప్ నేతలు పేర్కొన్నారు.అయితే ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలు జైలు అధికారులు ఖండించారు.కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube