ఏపీ అసెంబ్లీలో పెగాసస్ నివేదికపై చర్చ

ఏపీ అసెంబ్లీలో పెగాసస్‎పై మధ్యంతర నివేదకను హౌస్ కమిటీ ప్రవేశపెట్టింది.గత ప్రభుత్వ హయాంలో ప్రజల డేటా చౌర్యం జరిగిందని హౌస్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

 Debate On Pegasus Report In Ap Assembly-TeluguStop.com

వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు.సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షలకు పైగా ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందన్నారు.

ఆ దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని భూమన తెలిపారు.స్టేట్ డేటా సెంటర్ లో ఉంచాల్సిన సమాచారం టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మధ్యంతర నివేదిక ఆధారంగా పూర్తి విచారణ జరపాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube