గండిలచ్చ పేటలో దళిత బంధు తో మారిన తండ్రి కొడుకుల బతుకు చిత్రం

నేడు ( 10 వ తేదీన) ప్రారంభించనున్న మంత్రి కే తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా:తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు శతాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం గండిలచ్చ పేటలో గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా సంతృప్త స్థాయిలో 34 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రైస్ డిపో, గొర్రెల యూనిట్ లు, లేడీస్ ఎంపోరియం, అటో మొబైల్, సెంట్రిక్ తదితర యూనిట్ లను మంజూరు చేయగా గ్రౌండింగ్ కూడ పూర్తి అయ్యింది.

 Dalit Bandhu Scheme In Rajanna Sircilla District Gandilachapet , Gandilachapet-TeluguStop.com

ఇదే గ్రామంలో చెదల దుర్గయ్య,చెదల సుమన్ లు తండ్రి కొడుకులు.కొడుకు కు పెళ్లవ్వడంతో తన భార్య , పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు.

ఇద్దరు దళిత బంధు పథకం వర్తించడం తో ఉమ్మడి గా పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకున్నారు.ఒక్కప్పుడు కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే దుర్గయ్య, సుమన్ లు దళిత బంధు తో పౌల్ట్రీ ఫార్మ్ యజమానులు గా మారారు.

దళిత బంధు తో మా బ్రతుకు చిత్రం మారిందని సంబుర పడుతున్నారుదుర్గయ్య, సుమన్ లు.సిఎం కేసిఆర్,మంత్రి కే టి ఆర్ లకు కృతజ్ఞతలు తెలిప

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube