MP Dr. Laxman : దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదం..: ఎంపీ లక్ష్మణ్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరిగాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్( MP Dr.Laxman ) అన్నారు.పదేళ్ల మోదీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.ఐదుగురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు.హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని పేర్కొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 Criticizing Gods Is The Secularism Of Congress Mp Laxman-TeluguStop.com

ఆరు గ్యారెంటీలపై ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ యాత్రలు చేస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube