గవర్నర్ తమిళ్ సై పై సీరియస్ అయిన సీపీఐ నేత..!!

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గవర్నర్ తమిళ్ సై పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.గవర్నర్ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి.

 Cpi Leader Who Is Serious About Governor Tamilsai , Cpi Kunamneni Samba Sivarao-TeluguStop.com

అని కూనంనేని మండిపడ్డారు.ఇది విమోచనమో… విలీనమో గవర్నర్ కి ఎందుకని ప్రశ్నించారు.

ఇదే సమయంలో గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గవర్నర్ తనకు మించిన పనులు చేస్తుందని.

ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు పనికిరాదని కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 17వ తారీఖున విలీనం దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.దేశంలో గవర్నర్ వ్యవస్థ వల్ల చాలా ప్రభుత్వాలు రద్దు చేయడం జరిగిందని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

అప్పట్లో  ఎన్టీ రామారావు ప్రభుత్వం మొన్న జార్ఖండ్ ప్రభుత్వం ఇంకా చాలా ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థ వల్ల రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు.దేశంలో గవర్నర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి ఉపయోగం లేదని కూనంనేని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube