కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్ డ్రా

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ( Patel Ramesh Reddy )నామినేషన్ విత్ డ్రా చేయించడంలో కాంగ్రెస్ అధిష్టానం నుండి వచ్చిన ఏఐసీసీ దూతలు మల్లు రవి, రోహిత్ చౌహాన్ సఫలీకృతం అయ్యారు.ఎట్టకేలకు పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ( Nalgonda ) ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసి చివరి నిమిషయంలో నామినేషన్ విత్ డ్రా చేయించారు.

 Congress Rebel Candidate Patel Ramesh Reddy Nomination With Draw , Patel Ramesh-TeluguStop.com

నామినేషన్ విత్ డ్రాకు వెళ్లకుండా పటేల్ రమేష్ రెడ్డి, మల్లు రవిని ఆయన అనుచరులు అడ్డుకుని మల్లు రవి( Mallu ravi )పై దాడికి యత్నించారు.నామినేషన్ విత్ డ్రా అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తన టైం బాగా లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక నిబద్దత నాయకుడిగా విత్ డ్రా చసుకున్నానని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube