Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని తిట్టడం మానుకోవాలి..: బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయాలని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.అర్హులకు కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలన్నారు.

 Congress Party Should Refrain From Insulting The Centre Bandi Sanjay-TeluguStop.com

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )లో అవినీతి జరిగింది వాస్తవమన్న బండి సంజయ్ ఇంకా టైంపాస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని తిట్టడం మానుకోవాలన్నారు.కాళేశ్వరంపై సీబీఐ విచారణ( CBI investigation ) ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు.ప్రభుత్వం విచారణ జరపడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిన నావని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube