Manickam Tagore : ప్రజల కంటే చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యం..: మాణిక్కం ఠాగూర్

ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తుపై కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్( Congress Leader Manickam Tagore ) విమర్శలు చేశారు.స్వప్రయోజనాల కోసం చంద్రబాబు( Chandrababu Naidu ) ఏపీ అవసరాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.

 Congress Leader Manickam Tagore Criticises Chandrababu-TeluguStop.com

రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించడం మినహా బీజేపీతో విభేదాలు లేవని చెబుతున్నారన్న ఆయన బీజేపీ( BJP ) ప్రత్యేక హోదా ఇవ్వకున్నా పొత్తును అంటి పెట్టుకుని ఉన్నారా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు ఏపీ అవసరాల కన్నా, ప్రజల కన్నా స్వప్రయోజనం ఎక్కువ అయినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube