మల్లారెడ్డి, ఐటి అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఫిర్యాదు చేసిన ఐటీ అధికారులు.
ఆస్పత్రిలో పత్రాలు చూచి లాప్టాప్ ని తీసుకువెళ్లారని ఫిర్యాదు చేసిన ఐటీ.బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుని దుండిగల్ కి ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు.ఐటీ అధికారులపై ఫిర్యాదు చేసిన మంత్రి మల్లారెడ్డి.కొడుకు పై దాడి చేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదు.100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఫిర్యాదు.తమ దగ్గర దొరకని వస్తువులు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదు.