నేడు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ పర్యటన..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.

 Cm Revanth Visit To 3 Parliamentary Constituencies Today Details, Adilabad ,niza-TeluguStop.com

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ( Atram Suguna ) నామినేషన్ దాఖలు చేయనుండగా.నిజామాబాద్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి( Jeevan Reddy ) నామినేషన్ వేయనున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

ముందుగా ఆదిలాబాద్ కు( Adilabad ) వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన ముగిసిన అనంతరం నిజామాబాద్ కు( Nizamabad ) చేరుకోనున్నారు.అక్కడ నామినేషన్ కార్యక్రమం తరువాత సాయంత్రం 4.15 గంటలకు మల్కాజ్ గిరి( Malkajgiri ) నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube