అకాల వర్షాలపై అధికారులకు ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలని తెలిపారు.
ఈ మేరకు వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ వెల్లడించారు.