ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్ రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.
అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.ఏపీ పెండింగ్ అంశాలు, విభజన చట్టం అమలు సహా ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలు అమిత్ షాకు సీఎం జగన్ అందజేశారు.







