నాలుగేళ్లలో 98 శాతం హామీలు అమలు చేశాం - సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.వైసిపికి రీ సౌండింగ్ విక్టరీ వచ్చి నేటికీ నాలుగేళ్లు.

నాలుగేళ్లలో 98 శాతం హామీలు అమలు చేశాం.అవినీతి లేకుండా నేరుగా ఇంటి వద్దకే పాలన అందించాం.

సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాం.పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేయబోతున్నాం.

మూడు రాజదానుల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నాం.రాష్ట్రానికి రావాల్సిన వాటాగా కేంద్రం 10 వేల కోట్లు విడుదల చేసింది.

Advertisement
చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది - బాలకృష్ణ

తాజా వార్తలు