నూతన డైరెక్టర్ ను సన్మానించిన చిదుగు గోవర్ధన్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా :గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ( Govardhan Goud )ఆద్వర్యంలో ఇటివలే బొప్పాపూర్ ఎ ఏం సి డైరెక్టర్ గా నియమితులైన గంట బాలా గౌడ్ కు ఆత్మీయ సత్కారం తన స్వగృహంలో ఆదివారం చేశారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నూతన ఎ ఏం సి డైరెక్టర్ గంట బాలా గౌడ్ ను శాలువా తో సన్మానించి ఆత్మీయ సత్కారం నిర్వహించారు.

 Chidugu Govardhan Goud Honored The New Director , New Director , Govardhan Goud-TeluguStop.com

అనంతరం బాలా గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమం లో బొప్పాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు చింతకింది కిషన్ గౌడ్, మర్తన పేట లక్ష్మణ్ గౌడ్,ఆరేటి ఎల్లయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube