ఏపీ ప్రభుత్వంపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అనుమతి లేదని వంకతో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని తొలగించడం దారుణం అన్నారు.
అనంతరం విగ్రహాన్ని మరుగుదొడ్లు పెట్టడం తెలుగుజాతికే అవమానకరమని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కళాకారుల గురించి దోపిడీ దొంగలకు ఏం తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు.