వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

ఏపీ ప్రభుత్వంపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అనుమతి లేదని వంకతో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని తొలగించడం దారుణం అన్నారు.

 Chandrababu Fire On Ycp Govt-TeluguStop.com

అనంతరం విగ్రహాన్ని మరుగుదొడ్లు పెట్టడం తెలుగుజాతికే అవమానకరమని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కళాకారుల గురించి దోపిడీ దొంగలకు ఏం తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube